← Back to news

ఉప్పు సత్యాగ్రహంతో ‘చలో సంసద్’‌ను పోల్చిన ప్రకాశ్‌రాజ్

By RK· 22 Jul 2026
ఉప్పు సత్యాగ్రహంతో ‘చలో సంసద్’‌ను పోల్చిన ప్రకాశ్‌రాజ్

దిల్లీలో మొన్న జరిగిన ‘చలో సంసద్’ నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ 'ఇది గతంలోనూ జరిగింది. మళ్ళీ జరుగుతుంది. ఈ ప్రభుత్వ క్రూరత్వాన్ని కూడా యువత అధిగమిస్తుంది' అని తన ‘ఎక్స్’లో రాశారు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్‌రాజ్. 1930 ఉప్పు సత్యాగ్రహ వీడియోతో 2026 దిల్లీ యువత నిరసనలను పోల్చారు.

More in Politics