రాహుల్ గాంధీపై కేసు.. సిగ్గుచేటు!

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్, గాంధీపై అక్రమంగా ఎఫ్ఐఆర్ పెట్టడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన జరిగింది. ఎంపీ బలరాం, నాయక్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాహుల్ గాంధీపై ఇలా కేసు పెట్టడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మురళి, నాయక్ ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాడతామన్నారు. బీజేపీ కుట్రలను ఎండగడతామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భూక్య, ఉమా నాయక్ హెచ్చరించారు.



