← Back to news

యాదాద్రి కొండల్లో 10,000 ఏళ్ల నాటి సీక్రెట్

By siddu vinay· 10 Aug 2026
యాదాద్రి కొండల్లో 10,000 ఏళ్ల నాటి సీక్రెట్

TG: యాదాద్రి ఇంద్రపాలనగరంలో 'మట్టి ఫౌండేషన్' రీసెర్చర్స్ శంకరంగుట్ట దగ్గర 10,000 ఏళ్ల కిందటి రాతి గుహలు, రెడ్ పెయింటింగ్స్, పాతకాలపు పాత్రలు, ఐవరీ గాజులను గుర్తించారు. ఓపెన్ కొండపైన ఉన్నా ఆ పెయింటింగ్స్ పాడవకుండా ఇప్పటికీ సజీవంగా ఉండటం వారిని ఆశ్చర్యపరిచింది. ఇక్కడ కాకతీయుల కాలం నాటి ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు.

More in Politics