చలో జంతర్ మంతర్ కేజ్రీవాల్ పిలుపు?
రీసెంట్గా నీట్ పేపర్ లీకేజ్, CBSE ఎగ్జామ్ సిస్టమ్లో జరుగుతున్న స్కామ్స్ వల్ల లక్షలాది మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ నాశనమవుతోందని అరవింద్ కేజ్రీవాల్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ దారుణమైన సిస్టమ్ని మార్చడానికి సోనమ్ వాంగ్చుక్, అభిజీత్ దిప్కే జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నారని, ఇప్పుడు మనం వాయిస్ రైజ్ చేయకపోతే, రేపు స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇకనైనా ఇంట్లో కూర్చోకుండా, అందరూ యునైట్ అయి జంతర్ మంతర్ రావాలని పిలుపునిచ్చారు.


