← Back to news

యువతను ఎవరూ ఆపలేరు: ప్రియాంక గాంధీ

By Nani· 25 Jul 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. "దేశ యువత ఇప్పుడు మాట్లాడింది.. ఇక వాళ్ల గొంతును ఎవరూ అణిచివేయలేరు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే" అంటూ ప్రియాంక వ్యాఖ్యానించారు. NEET-UG పేపర్ లీక్, ఎగ్జామ్ రిఫార్మ్స్ కోసం రాహుల్ గాంధీ రెండేళ్లుగా నిరంతరం పోరాడుతున్నారని, అదే సీజేపీకి స్ఫూర్తిగా మారిందన్నారు. స్టూడెంట్స్ రైట్స్ కోసం కాంగ్రెస్, NSUI, యూత్ కాంగ్రెస్ కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించాయని చెప్పారు.

More in Politics