← Back to news

అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

By sravan· 25 Aug 2026

TG : ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన స్టూడెంట్స్‌పై పోలీసులు పెల్లెట్ గన్స్‌తో దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహబూబాబాద్‌లో యూత్ కాంగ్రెస్ లీడర్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను తగలబెట్టారు. 19 ఏళ్ల స్టూడెంట్ కంటిచూపు కోల్పోవడం చాలా దారుణమని, దీనికి బాధ్యత వహిస్తూ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజ్మీర సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిరెడ్డి, శివచరణ్ రెడ్డి పిలుపు మేరకు ఈ ప్రోగ్రామ్ జరిగింది.

More in TG