తిహార్ జైలులోనే స్కెచ్

UPలోని సహారన్పూర్లో 70 కోట్ల ఫేక్ 20 రూపాయల కాయిన్స్ సర్క్యులేట్ చేస్తున్న గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నకిలీ కాయిన్స్ను లిక్కర్ షాప్స్, టోల్ ప్లాజాలు, గ్రాసరీ స్టోర్స్ ద్వారా మార్కెట్లోకి వదిలారు. తిహార్ జైలులో కలిసిన ఈ క్రిమినల్స్ అంతా గ్యాంగ్గా మారి, 5 రూపాయల ఖర్చుతో ఫేక్ కాయిన్ రెడీ చేసి 12 రూపాయలకి ఏజెంట్లకు అమ్మేవారు. మెయిన్ లీడర్ ఉపకార్ లుథ్రాతో సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. వారి నుంచి 1.28 లక్షల విలువైన ఫేక్ కాయిన్స్, మిషన్లను సీజ్ చేశారు.



