← Back to news

పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు ప్రారంభం

By విశీ· 20 Jul 2026· దిల్లీ
పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను ప్రారంభించి మరణించిన ఎంపీలకు సంతాపం తెలిపారు. వారి గురించి సభకు వివరించారు. మాజీ ఎంపీ నాదెండ్ల భాస్కరరావు మృతికి సంతాపం తెలిపారు. ఇవాళ పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. పార్లమెంట్ వరకు సీజేపీ ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

More in Politics