← Back to news

నైట్ 1 గంట వరకు చర్చకి రెడీ: అమిత్ షా

By sahani· 12 Aug 2026· India
నైట్ 1 గంట వరకు చర్చకి రెడీ: అమిత్ షా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి హోంమంత్రి అమిత్ షా సభకు రావడం లేదంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై అమిత్ షా రియాక్ట్ అయ్యారు. PTIతో ఆయన మాట్లాడుతూ సభలో ఏ ఇష్యూపైనైనా డిస్కషన్ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉందన్నారు. ఆపోజిషన్ MPలు స్పీకర్ ఓం బిర్లాకి లెటర్ రాస్తే మధ్యాహ్నం 3 గంటలకే చర్చ స్టార్ట్ చేద్దామన్నారు. రాత్రి 1 గంట వరకు కూర్చుని ప్రతి క్వశ్చన్‌కి ఆన్సర్ ఇస్తామని చెప్పారు. ఢిల్లీ స్టూడెంట్స్ లాఠీఛార్జ్ ఇష్యూపై డిస్కషన్‌కి రావాలని రాహుల్ గాంధీకి ఛాలెంజ్ చేశారు.

More in Politics