← Back to news

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతులు

By VEMANNA· 4d ago
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతులు

అలంపూర్ క్షేత్రానికి వచ్చిన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి RDS సమస్యలపై మాజీ ఛైర్మన్ సీతారామిరెడ్డి, రైతులు వినతిపత్రం ఇచ్చారు. జిల్లాలో ఉన్న ఆయిల్ ఫార్మ్ రైతుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. చేనేత సమస్యలపై రాజోలి చేనేత కార్మికులు వినతిపత్రం ఇచ్చారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.