కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి వినతులు

అలంపూర్ క్షేత్రానికి వచ్చిన కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డికి RDS సమస్యలపై మాజీ ఛైర్మన్ సీతారామిరెడ్డి, రైతులు వినతిపత్రం ఇచ్చారు. జిల్లాలో ఉన్న ఆయిల్ ఫార్మ్ రైతుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. చేనేత సమస్యలపై రాజోలి చేనేత కార్మికులు వినతిపత్రం ఇచ్చారు.



