ఇంకా 2 డిమాండ్లు మిగిలే ఉన్నాయి- రాహుల్ గాంధీ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. విద్యార్థులందరికీ కంగ్రాట్స్ చెప్పారు. అయితే తమ పోరాటంలో ఇంకా రెండు డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయని స్పష్టం చేశారు. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని, విద్యార్థులపై హింసకు పాల్పడిన వారిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా పోరాడి భయాన్ని వీడాలని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపే టైమ్ వచ్చిందని రాహుల్ పిలుపునిచ్చారు.



