← Back to news

ఇక ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే కాదు.. మోదీ కూడా దిగిపోవాలి!

By sahani· 18 Jul 2026· X· Delhi

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న CJP (కాక్‌రోచ్ జనతా పార్టీ) నిరసనల్లో సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ జాయిన్ అయ్యారు. NEET పేపర్ లీకేజీలపై ఇప్పటివరకు కేవలం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే డిమాండ్ చేశామని, కానీ ఇప్పుడు ఈ పోరాటం సిస్టమ్ మొత్తానికి వ్యతిరేకంగా మారుతోందని ఆయన అన్నారు. దేశ యువత భవిష్యత్తును కాపాడటం కోసం ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

More in Politics