← Back to news

లక్షల్లో జీతం.. కోట్లలో ఆస్తులు

By DK· 24 Aug 2026
లక్షల్లో జీతం.. కోట్లలో ఆస్తులు

తెలంగాణ ఏర్పడిన తర్వాత కొందరు అధికారుల అక్రమాస్తులపై ACB దర్యాప్తులు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. అధికారిక రికార్డుల ప్రకారం, భారీ జీతాలు పొందుతున్నప్పటికీ కొందరు అధికారులు గత 12ఏళ్లలో వందల కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఏసీబీకి చిక్కిన వారిలో 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న అధికారులు 25 మంది ఉన్నారు. కాళేశ్వరం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, రవాణా, మున్సిపల్ శాఖలకు చెందిన నలుగురు ఇంజినీర్ల ఆస్తుల విలువే రూ.1,000 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది.

More in TG