స్టూడెంట్స్కు బుక్స్ పంపిణీ

మంచిర్యాలలోని మందమర్రి కళ్యాణి కని స్కూల్ స్టూడెంట్స్కు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ హెడ్మాస్టర్ శ్రీలత, ఇంచార్జ్ రజిత సమక్షంలో వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ పిల్లలకు బుక్స్ ఇచ్చారు. పరీక్షల్లో మంచి రిజల్ట్స్ సాధించేందుకు స్టూడెంట్స్ను ప్రోత్సహించాలని బుక్స్ పంపిణీ అందించనట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నందిపేట రాజ్ కుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్, జావిద్ పాల్గొన్నారు



