← Back to news

🏸గాయత్రి, త్రిసాని అభినందించిన CM రేవంత్

By Srisailam· 25 Aug 2026· Saidabad
🏸గాయత్రి, త్రిసాని అభినందించిన CM రేవంత్

TG : వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఉమెన్స్ డబుల్స్‌లో కాంస్య పతకం (Bronze Medal) గెలిచిన గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీలను CM రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కోచ్ పుల్లెల గోపీచంద్, పీవీవీ లక్ష్మితో కలిసి వారు CMని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. మెడల్ సాధించినందుకు వీరికి CM బెస్ట్ విషెస్ చెప్పారు.

🏸గాయత్రి, త్రిసాని అభినందించిన CM రేవంత్
🏸గాయత్రి, త్రిసాని అభినందించిన CM రేవంత్

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 22m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.