జంతర్ మంతర్ వద్ద రాళ్ళతో ఆగి వున్న ట్రక్
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద CJP పిలుపునిచ్చిన ‘చలో సంసద్’ మార్చ్ వద్ద రాళ్లతో పార్క్ చేసిన ఒక ట్రక్కును స్థానికులు గుర్తించారు. పార్లమెంట్ నిరసనకు ఎలాంటి అనుమతి లేకపోవడంతో తమ శాంతియుత నిరసనను భగ్నం చేయడానికి చూస్తున్నారని CJP ఆరోపించింది


