ఎండలో నిలబెట్టి విద్యార్థిని బలి తీసుకున్న టీచర్!

ఢిల్లీలోని ఈస్ట్ వినోద్ నగర్ సర్వోదయ కన్యా విద్యాలయంలో దారుణం జరిగింది. బుక్ తెచ్చుకోలేదని టీచర్ ఎండలో నిలబెట్టడంతో 10 ఏళ్ల విద్యార్థిని చనిపోయింది. ఆగస్టు 27న స్కూల్ నుంచి కాల్ రావడంతో వెళ్లి చూడగా పాప ఎండలో నిలబడి కండిషన్ క్రిటికల్గా ఉన్పట్లు తల్లి అంజలి తెలిపింది. వెంటనే హాస్పిటల్కు తరలించినా ట్రీట్మెంట్ పొందుతూ పాప ప్రాణాలు కోల్పోయింది. ఈ ఇన్సిడెంట్పై ఢిల్లీ గవర్నమెంట్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చి, సదరు టీచర్ను ట్రాన్స్ఫర్ చేసింది.



