చైత్యభూమిని దర్శించిన రచయిత కొలకలూరి ఇనాక్

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు, రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ ముంబైలోని బాబాసాహెబ్ అంబేడ్కర్ సమాధి ‘చైత్యభూమి’ని, ఆయన పుస్తక గృహమైన ‘రాజగృహ’లను సందర్శించారు. నగరంలోని అంబేడ్కరైట్ సంఘాల సభ్యులు ఆయనతో భేటీ అయ్యారు. వీరిలో ప్రముఖులు దేవానంద్, లింగం, తిరుపతి, భీంరత్న మాలజీ, కె.రంగారాజు, నరేష్, మూలనివాసి మాలజీలు ఉన్నారు.




