← Back to news

'మోడీజీ.. ఏమైంది మీకు?'.. రాఖీ సవంత్ ఫైర్..!

By Nani· 22 Jul 2026

దిల్లీలో 'చలో సంసద్' మార్చ్ సందర్భంగా విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి చేయడంపై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఓ వీడియో ద్వారా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి విద్యార్థులపై లాఠీచార్జీ, టియర్ గ్యాస్ వాడటం సరైంది కాదని అన్నారు. 'ఇది ఆపండి. మనం బ్రిటీష్ కాలంలో లేం' అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.

More in Politics