ప్రొటెస్ట్లో సోనమ్ వాంగ్చుక్ వైఫ్పై దాడి!
ఢిల్లీలో జరిగిన స్టూడెంట్స్ ప్రొటెస్ట్పై పోలీసులు అటాక్ చేయడం పట్ల CJP ఫౌండర్ అభిజీత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటెస్టర్స్ పట్ల పోలీసులు చాలా హార్ష్గా ప్రవర్తించారని, లేడీస్ అని కూడా చూడకుండా మేల్ పోలీస్ ఆఫీసర్స్ ఫిజికల్ అటాక్ చేశారని ఆరోపించారు. సోనమ్ వాంగ్చుక్ వైఫ్పై కూడా దాడి చేశారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని, ఆల్రెడీ 20 మంది స్టూడెంట్స్ చనిపోయినా ఇంకా దాడులు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ డిమాండ్స్ నెరవేరే వరకు ఈ ప్రొటెస్ట్ ఆపేదే లేదని అభిజీత్ స్పష్టం చేశారు.


