← Back to news

మట్టి వినాయకుడు.. పర్యావరణానికి కవచం! 🌱

By Jagadish· 1d ago
మట్టి వినాయకుడు.. పర్యావరణానికి కవచం! 🌱

అనంతపురం అర్బన్ నియోజకవర్గం కమలానగర్‌లో ఎన్విరాన్‌మెంట్ స్పెషల్ డ్రైవ్ జరిగింది. ప్రెస్ క్లబ్‌లో APWJF ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు, మొక్కలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ఎల్ నినో లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ప్రతి మొక్కు మహా వృక్షంగా మారి పర్యావరణాన్ని కాపాడుతుందని చెప్పారు. జర్నలిస్టులు ప్రత్యేక చొరవ తీసుకుని మట్టి విగ్రహాలు, మొక్కలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

More in Local