'పని చేశాం' అన్నా సరిపోదట.. లెక్క కూడా చూపించాలట!

"టైమ్కి పని చేశారా లేదా అన్నదే రూ.2 కోట్ల ఫైన్కు కారణమా?" ఇదే ఇప్పుడు Infosys companyపై చర్చ. ఫ్రాన్స్లో ఉద్యోగుల పని గంటలను రికార్డ్ చేసే సిస్టమ్ అక్కడి లేబర్ చట్టాలకు పూర్తిగా అనుగుణంగా లేదని అధికారులు గుర్తించారు. దీంతో కంపెనీకి సుమారు ₹2 కోట్ల జరిమానా విధించారు. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు ఉద్యోగులతో ఎక్కువ గంటలు పని చేయించారని కాదు, అసలు ఇష్యూ టైమ్ రికార్డింగ్ సిస్టమ్ గురించే. ఈ నిర్ణయంపై ఏం చేయాలన్నది చూస్తున్నామని Infosys తెలిపింది.



