పాకెట్ మనీతో గణేష్ మండపం

గుంటూరు జిల్లా మంగళగిరి ఎల్బీనగర్లో చిన్నారులు డిఫరెంట్ ఐడియాతో ఆకట్టుకున్నారు. తమ పాకెట్ మనీ దాచుకుని, పేరెంట్స్ సపోర్ట్తో 'శ్రీ గణేష్ బాల భక్త బృందం'గా ఓ చిన్న వినాయక మండపాన్ని సెటప్ చేశారు. మండపాన్ని పూలతో డెకరేట్ చేసి పూజలు, ప్రసాదాలు చేశారు. ఎప్పుడూ పెద్దలతో కలిసి వెళ్లే కిడ్స్, ఈసారి స్వయంగా మండపం పెట్టడంతో ఎగ్జైట్ అయ్యారు. చిన్నారుల భక్తిని పెద్దలు అభినందించారు.



