ఆందోళన విరమించిన సీజేపీ
కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డాలతో సీజేపీ లీడర్లు జరిపిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వం ఒప్పందాలను నిర్ణీత సమయంలోగా అమలు చేస్తుందనే నమ్మకంతో ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ నేత సౌరవ్ దాస్ ప్రకటించారు. ఇరువర్గాల మధ్య పరస్పర ఒప్పందం కుదరింది.



