పాన్ఐఐటీ AP సమ్మిట్ 2026.. అక్టోబర్ 3న విజయవాడలో!

APలో డీప్టెక్, ఇన్నోవేషన్కు బూస్ట్ ఇచ్చే పాన్ఐఐటీ సదస్సు అక్టోబర్ 3న విజయవాడలో జరగనుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సమ్మిట్ నిర్వహిస్తారు. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. 'ఆంధ్రా డీప్టెక్ డికేడ్' థీమ్తో జరిగే ఈ సదస్సులో AI, సెమీకండక్టర్స్, క్వాంటం టెక్నాలజీలపై చర్చిస్తారు. పాన్ఐఐటీ అమరావతి కౌన్సిల్, గ్లోబల్ ఐఐటీ మెంటర్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది యువతకు ఎంతో ఉపయోగకరం కదా!



