PM మోదీ, అమిత్ షా దొరికిపోతారు- సుప్రీంకోర్టు లాయర్ సంచలన కామెంట్స్!
సుప్రీంకోర్టు లాయర్ బాల్రాజ్ సింగ్ PM మోదీపై సీరియస్ అయ్యారు. మోదీ వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ను తీసేయకపోతే పబ్లిక్ ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు. స్పీకర్ సపోర్ట్తో వేరే పార్టీలను ఇల్లీగల్గా కలిపేస్తూ పార్లమెంట్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారని ఆరోపించారు. సోనమ్ వాంగ్చుక్పై ఫేక్ కేసు పెట్టి సుప్రీంకోర్టు టైమ్ వేస్ట్ చేసిందని మండిపడ్డారు. ఈ కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిగితే మోదీ, అమిత్ షా దొరికిపోతారని, కాన్స్టిట్యూషన్ను సేవ్ చేయడానికి లాయర్స్ అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.


