← Back to news

ప్రజా సమస్యలను పరిష్కరించండి

By VEMANNA· 4d ago
ప్రజా సమస్యలను పరిష్కరించండి

గద్వాల మండలంలో ప్రజల ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి డిమాండ్ చేశారు. గద్వాల మండల MRO కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ప్రజా సమస్యలపై తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్య, వైద్యరంగ, ఇతర సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో అధ్యయనం చేసినట్టు తెలిపారు. వాటిని సత్వరం పరిష్కరించాలన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.