← Back to news

వికారాబాద్ ఆస్పత్రిలో కరెంటు లేక రోగుల తిప్పలు

By Naveen· 22 Aug 2026
వికారాబాద్ ఆస్పత్రిలో కరెంటు లేక రోగుల తిప్పలు

వికారాబాద్ ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రిలో విద్యుత్ కోతతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జనరేటర్ ఉన్నా మెయింటెనెన్స్ లేక బ్యాటరీలు నిలిచిపోవడంతో అత్యవసర పరికరాలు పనిచేయడం లేదు. గర్భిణులు, నవజాత శిశువులకు అవసరమైన వార్మర్లు, వెంటిలేటర్లు పని చేయడం లేదు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై రోగుల బంధువులు, స్థానికులు మండిపడుతున్నారు. చీకటిలో రోగులు, బంధువులు మొబైల్ టార్చ్ల ఆధారంగా కష్టాలుపడుతూ, వైద్యం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది .

వికారాబాద్ ఆస్పత్రిలో కరెంటు లేక రోగుల తిప్పలు
వికారాబాద్ ఆస్పత్రిలో కరెంటు లేక రోగుల తిప్పలు

More in Local