← Back to news

ఆ ఓటర్లకు Alert.. నేటి నుంచే నోటీసులు!

By Mahesh· 24 Aug 2026· TG
ఆ ఓటర్లకు Alert.. నేటి నుంచే నోటీసులు!

TG: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఈరోజు నుంచి ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. తెలంగాణాలో 92.8 లక్షల మంది ఓటర్ల వివరాల్లో తప్పులను అధికారులు గుర్తించారు. వారిలో 60.51 లక్షల అనామలీస్, 32.36 అన్-మ్యాపింగ్ లో ఉన్నారు. వీరందరికి నోటీసులు ఇవ్వనున్నారు. 2002లో ఓటర్ల లిస్ట్ తో వివరాలు మ్యాచ్ కాకపోవడం, ఎన్యుమరేషన్ Formsలో తేడాలు వంటి కారణాలతో నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారు కొన్ని Documentsతో వివరాలను Verify చేసుకోవాలని అధికారులు సూచించారు.

More in TG