ఇన్ఫ్లుయెన్సర్ మర్డర్లో షాకింగ్ ట్విస్ట్!

పంజాబీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మంజీత్ కౌర్ మర్డర్ కేసులో షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. జూలైలో కిడ్నాప్ చేసి, చెట్టుకు కట్టేసి తగలబెట్టడంతో గాయపడిన ఆమె ఇటీవల హాస్పిటల్లో చనిపోయింది. అయితే పోస్ట్మార్టమ్ రిపోర్ట్లో ఆమె 7 వీక్స్ ప్రెగ్నెంట్ అని తేలింది. CCTV ఫుటేజ్ మిస్ అవ్వడం, డిజిటల్ ఎవిడెన్స్ సరిగ్గా లేకపోవడంతో ఇన్వెస్టిగేషన్ క్లిష్టంగా మారింది. చనిపోయే ముందు ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. దీంతో ఈ కేసుపై స్పెషల్ ఆఫీసర్లతో ఇన్క్వైరీ చేయించాలని పంజాబ్ DGP ఆర్డర్స్ ఇచ్చారు.



