MRPS నూతన కమిటీ మీటింగ్

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో MRPS నూతన కమిటీ మీటింగ్ ఘనంగా జరిగింది. మండల ప్రెసిడెంట్ గుద్దేటి మధుసూదన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఆర్గనైజేషన్ను విలేజ్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ చేయడం, లీడర్లు-కార్యకర్తలు కలిసి ఫ్యూచర్ ప్లాన్స్ అమలు చేయడంపై చర్చించారు. MRPS మూవ్మెంట్ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రతీ ఒక్కరూ రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేయాలని మధుసూదన్ పిలుపునిచ్చారు.



