సెప్టెంబర్ 2 , 3వ తేదీల్లో మహాసభలు

గట్టు మండల మాచర్లలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.నర్సింలు, అసంఘటిత రంగ కూలీలు కలిసి రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పాంప్లెట్లను విడుదల చేశారు. సెప్టెంబర్ 2, 3వ తేదీల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా న్యూటౌన్ షాలిమార్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఎనిమిదో మహాసభలు జరుగుతాయని తెలిపారు. అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరారు.



