← Back to news

భూమి మన్ను కాదు.. రైతన్నకు గుండెకాయ: మంత్రి పొంగులేటి! 🌾

By AJAY KUMAR· 21 Aug 2026· బేతుపల్లి
భూమి మన్ను కాదు.. రైతన్నకు గుండెకాయ: మంత్రి పొంగులేటి! 🌾

TG : ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం బేతుపల్లిలో జరుగుతున్న భూ సర్వేను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అక్రమాలకు చోటు లేకుండా ప్రతి అంగుళం కొలవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 'భూమి అంటే కేవలం మన్ను కాదు.. అది రైతన్నకు గుండెకాయ' అని మంత్రి అన్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే బేతుపల్లితో పాటు రాష్ట్రవ్యాప్తంగా శాస్త్రీయ రోవర్ టెక్నాలజీతో ఈ భూ సర్వే చేపడుతున్నామని తెలిపారు.

భూమి మన్ను కాదు.. రైతన్నకు గుండెకాయ: మంత్రి పొంగులేటి! 🌾

More in Local