కాంగ్రెస్ చేసిన పనిపై ప్రజల్లో చర్చ

TG: తెలంగాణ కాంగ్రెస్లో ఒకేసారి ఇద్దరు నేతలపై చర్యలు తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. మంత్రి కొండా సురేఖతోపాటు కాంగ్రెస్ నేత చిన్నారెడ్డిని పదవుల నుంచి తొలగించింది. నిన్న ఢిల్లీలో సురేఖ మాట్లాడుతూ తాను, తన భర్త బీసీ వర్గానికి చెందినవాళ్లమని చెప్పారు. సురేఖను తొలగించడం ద్వారా బీసీలపై కాంగ్రెస్ కక్షగట్టిందనే చెడ్డపేరు రాకుండా ఉండటం కోసం అదే సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణికి కుడా చైర్పర్సన్ పదివి ఇచ్చినట్టు ప్రజల్లో చర్చ సాగుతోంది.



