← Back to news

మట్టి వినాయకులే.. పర్యావరణ హితం!

By Jagadish· 1d ago
మట్టి వినాయకులే.. పర్యావరణ హితం!

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే విజయచంద్ర ఆధ్వర్యంలో, ఎల్వీఎస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మట్టి విగ్రహాలనే పూజించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. మట్టి గణనాథుడే పర్యావరణ హితం.. మీ ఊరిలోనూ మట్టివినాయకుడినే పెడుతున్నారా? అయితే వాటి విశేషాలు వార్తగా పంపండి.

More in Politics