← Back to news

ధర్నా చౌక్ లో టెట్ సమస్యలపై నిరాహార దీక్ష..! 4వ రోజు

By BUJJIBABU· 9h ago
ధర్నా చౌక్ లో టెట్ సమస్యలపై నిరాహార దీక్ష..! 4వ రోజు

విజయవాడ ధర్నా చౌక్లో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. టెట్ సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4 నుంచి నిరాహార దీక్షలు మొదలయ్యాయి. సీఐటీయూ ఈ దీక్షలకు మద్దతు ప్రకటించింది. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎ.వి. నాగేశ్వరరావు దీక్షలను ప్రారంభించారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు, సీఐటీయూ ప్రతినిధులు పాల్గొన్నారు.

ధర్నా చౌక్ లో టెట్ సమస్యలపై నిరాహార దీక్ష..! 4వ రోజు
ధర్నా చౌక్ లో టెట్ సమస్యలపై నిరాహార దీక్ష..! 4వ రోజు

More in Local