← Back to news

యూరియా వచ్చేసింది.. ఆన్లైన్లో బుక్ చేసుకోండి!

By aveen· 4d ago
యూరియా వచ్చేసింది.. ఆన్లైన్లో బుక్ చేసుకోండి!

వేంసూరు రైతులకు గుడ్ న్యూస్! లచ్చన్నగూడెం, భరణిపాడు, దుద్దేపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, మర్లపాడు గ్రోమోర్ సెంటర్లో యూరియా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయం మండల వ్యవసాయశాఖ అధికారి పచ్చల రామ్మోహన్ రావు చెప్పారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. యాప్లో టెక్నికల్ సమస్యలు వస్తే వెంటనే తమకు తెలపాలని చెప్పారు.

More in Local