పొలిటికల్ ఎంట్రీపై అభిజీత్ దీప్కే ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తారా అని అడగ్గా 'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజీత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ రాజకీయ భావజాలాలను పక్కనబెట్టి, మన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే అంశాలపై పోరాడటం వల్లే తమ ఉద్యమం సక్సెస్ అయిందన్నారు. ప్రస్తుతం ఇండియాకు కావాల్సింది పొలిటికల్ పార్టీ కాదని, బలమైన ప్రజా ఉద్యమమని ఆయన స్పష్టం చేశారు.



