ఇంఫాల్ లో టార్చి ర్యాలీ
మణిపూర్ లో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ ప్రతీ రోజూ నిరసనల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంఫాల్ లో వేలాది మంది స్థానికులు టార్చ్ ర్యాలీ చేసి తమ నిరసన తెలిపారు.

