14 ఇయర్స్ బాలుడి దారుణం.. ఫైరింగ్ తర్వాత సూసైడ్!

షాకింగ్ న్యూస్ థాయిలాండ్లోని ఒక స్కూల్లో 14 ఏళ్ల స్టూడెంట్ జరిపిన కాల్పుల్లో టీచర్లు, స్టాఫ్తో కలిపి ఏడుగురు చనిపోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ అటాక్కు ముందే ఆ బాలుడు ఇంట్లో ఉన్న తన తాతయ్య, నానమ్మలను గన్తో కాల్చి చంపాడు. ఆ తర్వాత స్కూల్కి వచ్చి క్లాస్రూమ్లో అందరిపైనా విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. చివరకు ఆ బాలుడు కూడా షూట్ చేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. స్కూల్ వల్ల వచ్చిన స్ట్రెస్ వల్లే అతడు ఇలా చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.



