TGEJAC పిలుపు మేరకు MRO కార్యాలయం ముందు నిరసన

పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా CPS రద్దు చేసి OPS అమలు చేయాలని రాష్ట్ర TEJAC పిలుపుమేరకు నెక్కొండ తాసిల్దార్ కార్యాలయం ముందు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి TJAC నాయకులు DTF రాష్ట్ర కమిటీ సభ్యులు జాన్ నాయక్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు అయినా రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయపరంగా , రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 2వ పిఆర్సిని జాప్యం లేకుండా ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న 6 డి ఏ లను వెంటనే ఇప్పించాలని, 10,000 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు.



