రెండు నెలల తర్వాత..అయోధ్యలో చంపత్ రాయ్
అయెధ్య రామమందిరం విరాళాల చోరీపై రిపోర్ట్ వచ్చిన రెండు నెలల తర్వాత మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అయోధ్యలో కనిపించారు. రిపోర్టర్లు ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించినా, కెమరాకు చెయ్యి అడ్డం పెట్టి బయటకు వెళ్లమని ఆయన సైగలు చేశారు. విరాళాల లెక్కింపు, భద్రత, SOPల అమలు విషయాల్లో లోపాలకు బాధ్యత తీసుకుని జూన్ 26న ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.


