← Back to news

యూపీఐ పేమెంట్స్‌ ఛార్జీల వసూలు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

By విశీ· 6 Aug 2026
యూపీఐ పేమెంట్స్‌ ఛార్జీల వసూలు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్‌ 2007లో మార్పులు చేసే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దీంతో యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు విధించే పూర్తి అధికారం బ్యాంకులకు దక్కుతుంది. ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది. ప్రస్తుతం గుర్తింపు పొందిన ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాలపై బ్యాంకులు, పేమెంట్ సంస్థలు మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) వసూలు చేయడానికి వీల్లేదు. ఈ రూల్ తొలగించేలా కొత్త చట్టం తీసుకొచ్చారు.

More in India