UPI ఛార్జీల రూమర్స్కి చెక్

UPI పేమెంట్స్పై ఎలాంటి ఛార్జీలు పడవని PhonePe CEO <a href="https://x.com/_sameernigam/status/2085983802778583313?s=20">సమీర్ నిగమ్</a> క్లారిటీ ఇచ్చారు. "ఇండియన్ యూజర్లకు UPI ఎప్పటికీ పూర్తి ఫ్రీగా అందుతుంది. యూజర్లు చేసే పేమెంట్స్కి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయరు" అని ఆయన ఎక్స్ (Twitter) పోస్ట్లో క్లియర్గా చెప్పారు. రీసెంట్గా ఛార్జీలపై వస్తున్న రూమర్స్కి ఈ ట్వీట్తో ఫుల్ స్టాప్ పడింది. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా ఎప్పటిలాగే ఫ్రీగా UPI వాడుకోవచ్చు.



