← Back to news

భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీగా రీ సర్వే

By Srinivas· 3d ago
భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీగా రీ సర్వే

సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా రీ సర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మొలచింతలపల్లి గ్రామ శివారులో రీ సర్వే పనులను పరిశీలించిన ఆయన, రైతుల సమక్షంలోనే భూముల కొలతలు చేపట్టాలని సూచించారు. ప్రతి సర్వే నంబర్ వివరాలను పక్కాగా నమోదు చేసి డిజిటలైజ్ చేయడంతో పాటు డిజిటల్ మ్యాపులు సిద్ధం చేయాలని ఆదేశించారు.

More in Local