← Back to news

నూతన కల్యాణ మండపం ప్రారంభం

By Mohan· 4d ago
నూతన కల్యాణ మండపం ప్రారంభం

విజయనగరం జిల్లా రాజాంలోని వాసవి కన్యకాపరమేశ్వరి కళింగ వైశ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కొత్త కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే రాజేష్ , రాజాం టౌన్ పార్టీ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో సంఘం మరింత అభివృద్ధి చెందాలని, సభ్యులందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

More in Local