← Back to news

ఆ 8 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం!

By siva· 4d ago
ఆ 8 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం!

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆగస్టు 27న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేలూరు గ్రామానికి చెందిన 8 మంది ఆటోలో వెళ్తుండగా.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. 8 మంది స్పాట్ డెడ్. మరో 10 మందికి తీవ్ర గాయాలు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. ఎపిలో ప్రతి 100 ప్రమాదాల్లో 42.7 మరణాలు సంభవిస్తున్నాయి. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. దీన్ని తగ్గించేందుకు ఏం చేద్దాం? కామెంట్ చేయండి.

More in Local