రాబోయే 4 రోజులు జాగ్రత్త.. పెరగనున్న ఎండలు!

రాష్ట్రంలో వచ్చే 4 రోజులు ఎండలు భారీగా పెరగనున్నాయి. మామూలు కంటే టెంపరేచర్ మరో 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నా, మిగిలిన చోట్ల ఎండలు మండిపోతాయి. రాజధాని చెన్నైలో ఉష్ణోగ్రత 38 డిగ్రీల వరకు చేరుకోవచ్చు. ప్రజలు ఈ హీట్ వేవ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.

