కొందుర్గులో వినాయక పూజలు

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పూజా కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్లో యూత్ మెంబర్స్, శ్రీనగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. గణనాథుడికి పూజలు చేసి అందరూ తీర్థప్రసాదాలు తీసుకున్నారు. వినాయకుడి బ్లెస్సింగ్స్తో ఊరి ప్రజలంతా హెల్తీగా, హ్యాపీగా ఉండాలని యూత్ మెంబర్స్ కోరుకున్నారు. మీరు కూడా మీ ఊరి మట్టి గణేశ్తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.
