← Back to news

మహబూబాబాద్‌లో ట్రాఫిక్‌పై ఆంక్షలు! నోటీసులు జారీ

By Sravan· 2d ago
మహబూబాబాద్‌లో ట్రాఫిక్‌పై ఆంక్షలు! నోటీసులు జారీ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు కఠిన చర్యలకు దిగారు. ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతి, రావు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. బ్యాంకులు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో పార్కింగ్ స్థలాలు ఉన్నా, వాటిని వినియోగించకుండా రోడ్లపై వాహనాలు నిలిపేవారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. "పార్కింగ్ స్థలాల్లో షాపులు ఏర్పాటు చేసి కిరాయికి ఇస్తే ఊరుకునేది లేదు" అని హెచ్చరించారు.<br>కస్టమర్లు తమ వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే నిలపాలని, రోడ్లపై వాహనాలు పెట్టొద్దని చెప్పారు.

మహబూబాబాద్‌లో ట్రాఫిక్‌పై ఆంక్షలు! నోటీసులు జారీ

More in Local